నేషనల్ రీసెర్చ్ కాంటెస్ట్.. ముగిసిన గడువు..భారీగా దరఖాస్తులు..!
- August 02, 2024
మస్కట్: ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ 11వ నేషనల్ రీసెర్చ్ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ ముగింపును ప్రకటించింది. డాక్టరేట్ (పిహెచ్డి హోల్డర్లు-ఫస్ట్ కేటగిరీ) ఉన్న పరిశోధకులు సమర్పించిన 167, పిహెచ్డి లేనివారు (సెకండ్ కేటగిరీ) 107 మందితో సహా 274 దరఖాస్తులు అవార్డు కోసం వచ్చాయని తెలిపింది. ఆరోగ్య మరియు సమాజ సేవా విభాగంలో 52; పర్యావరణం మరియు కీలక వనరుల విభాగంలో 50; విద్య మరియు మానవ వనరుల విభాగంలో 76; సంస్కృతి, సామాజిక మరియు ప్రాథమిక శాస్త్రాల విభాగంలో 43 అప్లికేషన్లు; శక్తి మరియు పరిశ్రమల విభాగంలో 34; కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో 19 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వచ్చిన రెండు కేటగిరీలలో ప్రతిదానిలో ఆరుగురు విజేతలకు అవార్డు ఇవ్వబడుతుందని వెల్లడించారు. అవార్డుల విజేతలను డిసెంబర్ 2024లో సత్కరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి