నేషనల్ రీసెర్చ్ కాంటెస్ట్.. ముగిసిన గడువు..భారీగా దరఖాస్తులు..!
- August 02, 2024
మస్కట్: ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ 11వ నేషనల్ రీసెర్చ్ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ ముగింపును ప్రకటించింది. డాక్టరేట్ (పిహెచ్డి హోల్డర్లు-ఫస్ట్ కేటగిరీ) ఉన్న పరిశోధకులు సమర్పించిన 167, పిహెచ్డి లేనివారు (సెకండ్ కేటగిరీ) 107 మందితో సహా 274 దరఖాస్తులు అవార్డు కోసం వచ్చాయని తెలిపింది. ఆరోగ్య మరియు సమాజ సేవా విభాగంలో 52; పర్యావరణం మరియు కీలక వనరుల విభాగంలో 50; విద్య మరియు మానవ వనరుల విభాగంలో 76; సంస్కృతి, సామాజిక మరియు ప్రాథమిక శాస్త్రాల విభాగంలో 43 అప్లికేషన్లు; శక్తి మరియు పరిశ్రమల విభాగంలో 34; కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో 19 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వచ్చిన రెండు కేటగిరీలలో ప్రతిదానిలో ఆరుగురు విజేతలకు అవార్డు ఇవ్వబడుతుందని వెల్లడించారు. అవార్డుల విజేతలను డిసెంబర్ 2024లో సత్కరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









