నేషనల్ రీసెర్చ్ కాంటెస్ట్.. ముగిసిన గడువు..భారీగా దరఖాస్తులు..!
- August 02, 2024
మస్కట్: ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ 11వ నేషనల్ రీసెర్చ్ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ ముగింపును ప్రకటించింది. డాక్టరేట్ (పిహెచ్డి హోల్డర్లు-ఫస్ట్ కేటగిరీ) ఉన్న పరిశోధకులు సమర్పించిన 167, పిహెచ్డి లేనివారు (సెకండ్ కేటగిరీ) 107 మందితో సహా 274 దరఖాస్తులు అవార్డు కోసం వచ్చాయని తెలిపింది. ఆరోగ్య మరియు సమాజ సేవా విభాగంలో 52; పర్యావరణం మరియు కీలక వనరుల విభాగంలో 50; విద్య మరియు మానవ వనరుల విభాగంలో 76; సంస్కృతి, సామాజిక మరియు ప్రాథమిక శాస్త్రాల విభాగంలో 43 అప్లికేషన్లు; శక్తి మరియు పరిశ్రమల విభాగంలో 34; కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో 19 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వచ్చిన రెండు కేటగిరీలలో ప్రతిదానిలో ఆరుగురు విజేతలకు అవార్డు ఇవ్వబడుతుందని వెల్లడించారు. అవార్డుల విజేతలను డిసెంబర్ 2024లో సత్కరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







