నేషనల్ రీసెర్చ్ కాంటెస్ట్.. ముగిసిన గడువు..భారీగా దరఖాస్తులు..!
- August 02, 2024
మస్కట్: ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ 11వ నేషనల్ రీసెర్చ్ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ ముగింపును ప్రకటించింది. డాక్టరేట్ (పిహెచ్డి హోల్డర్లు-ఫస్ట్ కేటగిరీ) ఉన్న పరిశోధకులు సమర్పించిన 167, పిహెచ్డి లేనివారు (సెకండ్ కేటగిరీ) 107 మందితో సహా 274 దరఖాస్తులు అవార్డు కోసం వచ్చాయని తెలిపింది. ఆరోగ్య మరియు సమాజ సేవా విభాగంలో 52; పర్యావరణం మరియు కీలక వనరుల విభాగంలో 50; విద్య మరియు మానవ వనరుల విభాగంలో 76; సంస్కృతి, సామాజిక మరియు ప్రాథమిక శాస్త్రాల విభాగంలో 43 అప్లికేషన్లు; శక్తి మరియు పరిశ్రమల విభాగంలో 34; కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో 19 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వచ్చిన రెండు కేటగిరీలలో ప్రతిదానిలో ఆరుగురు విజేతలకు అవార్డు ఇవ్వబడుతుందని వెల్లడించారు. అవార్డుల విజేతలను డిసెంబర్ 2024లో సత్కరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







