గంజాయి మత్తులో కారుకు నిప్పు..రిటైర్డ్ వ్యక్తికి శిక్ష..!
- August 02, 2024
మనామా: పదవీ విరమణ చేసిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కారుకు నిప్పంటించినందుకు, గంజాయిని కలిగి ఉన్నందుకు క్రిమినల్ కోర్టు శిక్ష విధించనుంది. కోర్టు తీర్పు విచారణను ఆగస్టు 12కి షెడ్యూల్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితుడు మరొక వ్యక్తికి చెందిన కారుకు నిప్పు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. సదరు వ్యక్తి కారుకు నిప్పు పెట్టి పారిపోయినట్టు గుర్తించి, అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ అతను ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నాడని వైద్య పరీక్షలో తేలింది. ఆగస్టు 12న కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.
తాజా వార్తలు
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!









