అవినీతి ఆరోపణలపై 149 మంది అరెస్ట్

- August 03, 2024 , by Maagulf
అవినీతి ఆరోపణలపై 149 మంది అరెస్ట్

రియాద్: లంచం, కార్యాలయ దుర్వినియోగం మరియు మనీలాండరింగ్‌తో సహా అవినీతి ఆరోపణలపై 149 మంది వ్యక్తులను ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది.  జూలై నెల నుండి అధికారులు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో 3,010 తనిఖీలను నిర్వహించింది. దీని ఫలితంగా 266 మంది అనుమానితులపై విచారణ జరిపారు. అంతర్గత, నేషనల్ గార్డ్, జస్టిస్, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను  డీల్ చేసినట్టు నజాహా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com