అవినీతి ఆరోపణలపై 149 మంది అరెస్ట్
- August 03, 2024
రియాద్: లంచం, కార్యాలయ దుర్వినియోగం మరియు మనీలాండరింగ్తో సహా అవినీతి ఆరోపణలపై 149 మంది వ్యక్తులను ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. జూలై నెల నుండి అధికారులు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో 3,010 తనిఖీలను నిర్వహించింది. దీని ఫలితంగా 266 మంది అనుమానితులపై విచారణ జరిపారు. అంతర్గత, నేషనల్ గార్డ్, జస్టిస్, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను డీల్ చేసినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









