అవినీతి ఆరోపణలపై 149 మంది అరెస్ట్
- August 03, 2024
రియాద్: లంచం, కార్యాలయ దుర్వినియోగం మరియు మనీలాండరింగ్తో సహా అవినీతి ఆరోపణలపై 149 మంది వ్యక్తులను ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. జూలై నెల నుండి అధికారులు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో 3,010 తనిఖీలను నిర్వహించింది. దీని ఫలితంగా 266 మంది అనుమానితులపై విచారణ జరిపారు. అంతర్గత, నేషనల్ గార్డ్, జస్టిస్, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను డీల్ చేసినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









