కువైట్ చరిత్రలో మర్చిపోలేని విషాదం..!
- August 03, 2024
కువైట్: ఆగష్టు 2న, కువైట్ 1990 ఇరాకీ దండయాత్ర 34వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంది. ఇది అంతర్జాతీయంగా వివాదాస్పదం అయింది. కువైట్ను విముక్తి చేయడానికి ప్రపంచ దేశాలు కదిలివచ్చాయి. ఇరాక్ దండయాత్ర కువైట్ ను విధ్వంసం చేసింది. ప్రజలకు ఆనేక బాధలను ఇచ్చింది.
దివంగత అమీర్ షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ సాద్ అల్-అబ్దుల్లా అల్-సలేమ్ అల్-సబా నేతృత్వంలోని కువైట్ ప్రభుత్వం అంతర్జాతీయ మద్దతును కోరింది. దీంతో UN భద్రతా మండలి తీర్మానం 660ను చేసింది. ఇరాక్ను వెంటనే తమ దాడులను ఆపాలని ఆదేశించింది. అరబ్ దేశాలతో సహా అంతర్జాతీయ సమాజం ఫిబ్రవరి 1991లో కువైట్ను విజయవంతంగా విముక్తి చేసి, సంకీర్ణ దళాలను మొహరించింది. శాంతియుత మరియు ఉదార దేశంగా కువైట్కు ఉన్న ఖ్యాతిని ఈ సంఘటనలు మరోసారి చాటిచెప్పాయి.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









