విమాన ఛార్జీల మోత..స్కూళ్లలో 25 శాతం గైర్హాజరు..!
- August 05, 2024
యూఏఈ: రెండు నెలల విరామం తర్వాత యూఏఈలోని కొన్ని పాఠశాలలు ఆగస్టు 26న పునఃప్రారంభం అవుతాయి. మొదటి వారంలో తరగతులు తిరిగి ప్రారంభమైన తర్వాత కొన్ని పాఠశాలలో సాధారణంగా 15 నుండి 25 శాతం మంది గైర్హాజరవుతారని ప్రధానోపాధ్యాయులను చెబుతున్నారు. ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో వచ్చే ప్రవాసులు తరచుగా విమాన ఛార్జీలను ఆదా చేస్తారు. ఎందుకంటే ఆగస్టు చివరిలో తిరిగి పాఠశాలకు వెళ్లే సమయం ప్రారంభం కావడంతో ధరలు సాధారణంగా రెట్టింపు అవుతాయని షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ తెలిపారు.అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఫౌండేషనల్ మరియు ప్రైమరీ సెక్షన్లలో దాదాపు 15 నుండి 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది హాజరుకారు. కానీ బోర్డ్ క్లాస్కు సాధారణంగా 100 శాతం హాజరు ఉంటుంది. సమయానికి పాఠశాలకు తిరిగి రావడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి