విమాన ఛార్జీల మోత..స్కూళ్లలో 25 శాతం గైర్హాజరు..!
- August 05, 2024
యూఏఈ: రెండు నెలల విరామం తర్వాత యూఏఈలోని కొన్ని పాఠశాలలు ఆగస్టు 26న పునఃప్రారంభం అవుతాయి. మొదటి వారంలో తరగతులు తిరిగి ప్రారంభమైన తర్వాత కొన్ని పాఠశాలలో సాధారణంగా 15 నుండి 25 శాతం మంది గైర్హాజరవుతారని ప్రధానోపాధ్యాయులను చెబుతున్నారు. ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో వచ్చే ప్రవాసులు తరచుగా విమాన ఛార్జీలను ఆదా చేస్తారు. ఎందుకంటే ఆగస్టు చివరిలో తిరిగి పాఠశాలకు వెళ్లే సమయం ప్రారంభం కావడంతో ధరలు సాధారణంగా రెట్టింపు అవుతాయని షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ తెలిపారు.అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఫౌండేషనల్ మరియు ప్రైమరీ సెక్షన్లలో దాదాపు 15 నుండి 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది హాజరుకారు. కానీ బోర్డ్ క్లాస్కు సాధారణంగా 100 శాతం హాజరు ఉంటుంది. సమయానికి పాఠశాలకు తిరిగి రావడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







