విమాన ఛార్జీల మోత..స్కూళ్లలో 25 శాతం గైర్హాజరు..!
- August 05, 2024
యూఏఈ: రెండు నెలల విరామం తర్వాత యూఏఈలోని కొన్ని పాఠశాలలు ఆగస్టు 26న పునఃప్రారంభం అవుతాయి. మొదటి వారంలో తరగతులు తిరిగి ప్రారంభమైన తర్వాత కొన్ని పాఠశాలలో సాధారణంగా 15 నుండి 25 శాతం మంది గైర్హాజరవుతారని ప్రధానోపాధ్యాయులను చెబుతున్నారు. ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో వచ్చే ప్రవాసులు తరచుగా విమాన ఛార్జీలను ఆదా చేస్తారు. ఎందుకంటే ఆగస్టు చివరిలో తిరిగి పాఠశాలకు వెళ్లే సమయం ప్రారంభం కావడంతో ధరలు సాధారణంగా రెట్టింపు అవుతాయని షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ తెలిపారు.అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఫౌండేషనల్ మరియు ప్రైమరీ సెక్షన్లలో దాదాపు 15 నుండి 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది హాజరుకారు. కానీ బోర్డ్ క్లాస్కు సాధారణంగా 100 శాతం హాజరు ఉంటుంది. సమయానికి పాఠశాలకు తిరిగి రావడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!









