అల్ దఖిలియాలో కొట్టుకుపోయిన వాహనం.. ఒకరు మృతి
- August 06, 2024
మస్కట్: అజ్కి-సినావ్ రహదారిపై ఐదుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న వాహనం వాడి ప్రవాహంలో చిక్కుకుపోవడంతో ఒకరు మరణించిన విషాద సంఘటన చోటుచేసుకుంది. నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.అయితే దురదృష్టవశాత్తు, ఒక పిల్లవాడు కొట్టుకుపోయాడు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు లోయలు దాటకుండా ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









