కువైట్ ఎంబసీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 15, 2024
కువైట్: భారత రాయబార కార్యాలయం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీ భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనుంది. ఉదయం 8:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుందని ఎంబసీ కార్యాలయం ప్రకటించింది ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









