కువైట్ ఎంబసీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 15, 2024
కువైట్: భారత రాయబార కార్యాలయం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీ భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనుంది. ఉదయం 8:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుందని ఎంబసీ కార్యాలయం ప్రకటించింది ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..









