పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు..
- August 16, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు (శుక్రవారం) డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. సీనియర్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ అఫీస్కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. గ్రేహూండ్స్ గ్రూప్ కమాండర్గా సునీల్ షరాన్, గ్రేహూండ్స్ గ్రూప్ కమాండర్గా గరుడ్ సుమిత్ సునీల్ను, ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్గా కేవీ మురళీకృష్ణను, పార్వతీపురం ఎస్డీపీవోగా అంకిత మహవీర్ నియమించారు.
గుంతకల్లు రైల్వే ఎస్ఆర్పీగా రాహుల్ మీనా, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజ్, ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఎఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, అనంతపురం ఎస్పీగా జగదీశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









