రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- October 16, 2025
హైదరాబాద్: డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 94వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాధిక తుమ్మలకి లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేయబడింది.
ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జీ అందజేశారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థులలో విలువలతో కూడిన విద్యను నూరిపోస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారం రాధిక తుమ్మలకి లభించింది.
కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.డా.కలామ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని యువతకు ప్రేరణగా నిలవాలని రాధిక తుమ్మల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







