రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- October 16, 2025
హైదరాబాద్: డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 94వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాధిక తుమ్మలకి లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేయబడింది.
ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జీ అందజేశారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థులలో విలువలతో కూడిన విద్యను నూరిపోస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారం రాధిక తుమ్మలకి లభించింది.
కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.డా.కలామ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని యువతకు ప్రేరణగా నిలవాలని రాధిక తుమ్మల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









