రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- October 16, 2025
హైదరాబాద్: డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 94వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాధిక తుమ్మలకి లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేయబడింది.
ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జీ అందజేశారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థులలో విలువలతో కూడిన విద్యను నూరిపోస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారం రాధిక తుమ్మలకి లభించింది.
కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.డా.కలామ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని యువతకు ప్రేరణగా నిలవాలని రాధిక తుమ్మల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







