కువైట్ యువరాజుతో భారత విదేశాంగ మంత్రి సమావేశం
- August 18, 2024
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, కువైట్ రాష్ట్ర యువరాజు హిస్ హైనెస్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబా అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో సమావేశమయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. "భారతదేశం - కువైట్ శతాబ్దాల నాటి స్నేహ బంధాలను పంచుకుంటున్నాయి. మా సమకాలీన భాగస్వామ్యం క్రమంగా విస్తరిస్తోందని జైశంకర్ క్రౌన్ ప్రిన్స్ను కలిసిన తర్వాత ట్వీట్ చేశారు. భారతదేశం-కువైట్ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంపై క్రౌన్ ప్రిన్స్ మార్గదర్శకత్వం, ఆలోచనలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









