శ్రీవారి సేవలో మంత్రి టిజి భరత్
- August 20, 2024
తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ… సిఎం చంద్రబాబు ఒక పారిశ్రామిక బ్రాండ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు తరలి వస్తున్నాయని తెలిపారు. రెండు లక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీ సిటీలో పలు సంస్థల ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. వంద రోజుల ప్రభుత్వంలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







