సిబిఐ కోర్టులో వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి పిటిషన్లు
- August 20, 2024
విజయవాడ: వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపి విజయసాయి రెడ్డిలు సిబిఐ కోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యూరప్ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న విజయసాయిరెడ్డి పిటిషన్పై వాదనలు పూర్తి కాగా, ఈ నెల 30కి తీర్పును వాయిదా వేశారు. సెప్టెంబర్లో లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్పై కౌంటరు దాఖలు చేసేందుకు సిబిఐ సమయం కోరడంతో తదుపరి విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







