యూఏఈ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్
- August 20, 2024
యూఏఈ: 2024 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా జరగనుంది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘బంగ్లాదేశ్ క్రికెట్బోర్డు(BCB) మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా..ఆతిథ్యంపై వెనక్కి తగ్గడం సిగ్గుచేటని ఐసిసి ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిన్ ఆ ప్రకటనలో వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం 9వ ఎడిషన్ టి20 మహిళల ప్రపంచకప్ బంగ్లాదేశ్లో జరగాల్సి ఉండగా.. అక్కడ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.టి20 మహిళల ప్రపంచకప్ మార్పుకు తొలుత శ్రీలంక, భారత్లను నిర్వహించమని కోరినా..ఆ రెండు దేశాలు సుముఖంగా లేకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3నుంచి 20వరకు యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







