యూఏఈ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్
- August 20, 2024
యూఏఈ: 2024 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా జరగనుంది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘బంగ్లాదేశ్ క్రికెట్బోర్డు(BCB) మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా..ఆతిథ్యంపై వెనక్కి తగ్గడం సిగ్గుచేటని ఐసిసి ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిన్ ఆ ప్రకటనలో వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం 9వ ఎడిషన్ టి20 మహిళల ప్రపంచకప్ బంగ్లాదేశ్లో జరగాల్సి ఉండగా.. అక్కడ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.టి20 మహిళల ప్రపంచకప్ మార్పుకు తొలుత శ్రీలంక, భారత్లను నిర్వహించమని కోరినా..ఆ రెండు దేశాలు సుముఖంగా లేకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3నుంచి 20వరకు యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.
తాజా వార్తలు
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!









