ఒమన్లోకి మద్యం తరలింపు.. ముఠా అరెస్ట్
- August 21, 2024
మస్కట్: ముసందం గవర్నరేట్లోకి పెద్ద మొత్తంలో మద్య పానీయాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఆరుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. కోస్ట్ గార్డ్ పోలీసుల బృందం రెండు వేర్వేరు బోట్లలో ఆసియాకు చెందిన ఆరుగురు వ్యక్తులను, వారి వద్ద నుంచి భారీగా మదాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు