అత్యుత్తమ నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం..సౌదీ క్యాబినెట్
- August 21, 2024
జెడ్డా: జెద్దాలోని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన సౌదీ క్యాబినెట్.. విద్యా రంగంపై దృష్టి సారించింది. కొత్త విద్యాసంవత్సరం రాబోతున్న సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థినీ విద్యార్థులకు వారి విజయాన్ని కాంక్షిస్తూ.. విద్యారంగంలో సాధించిన నిరంతర విజయాలను క్యాబినెట్ ప్రశంసలు కురిపించింది. మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ మాట్లాడుతూ..గత నెలలో ద్రవ్యోల్బణం రేటు 1.5 శాతం స్థిరత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మధ్య జరిగిన మొదటి వ్యూహాత్మక సంభాషణ ఫలితాలను క్యాబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ, ప్రపంచ ఆరోగ్యం, ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









