అత్యుత్తమ నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం..సౌదీ క్యాబినెట్
- August 21, 2024
జెడ్డా: జెద్దాలోని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన సౌదీ క్యాబినెట్.. విద్యా రంగంపై దృష్టి సారించింది. కొత్త విద్యాసంవత్సరం రాబోతున్న సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థినీ విద్యార్థులకు వారి విజయాన్ని కాంక్షిస్తూ.. విద్యారంగంలో సాధించిన నిరంతర విజయాలను క్యాబినెట్ ప్రశంసలు కురిపించింది. మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ మాట్లాడుతూ..గత నెలలో ద్రవ్యోల్బణం రేటు 1.5 శాతం స్థిరత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మధ్య జరిగిన మొదటి వ్యూహాత్మక సంభాషణ ఫలితాలను క్యాబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ, ప్రపంచ ఆరోగ్యం, ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







