అత్యుత్తమ నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం..సౌదీ క్యాబినెట్
- August 21, 2024
జెడ్డా: జెద్దాలోని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన సౌదీ క్యాబినెట్.. విద్యా రంగంపై దృష్టి సారించింది. కొత్త విద్యాసంవత్సరం రాబోతున్న సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థినీ విద్యార్థులకు వారి విజయాన్ని కాంక్షిస్తూ.. విద్యారంగంలో సాధించిన నిరంతర విజయాలను క్యాబినెట్ ప్రశంసలు కురిపించింది. మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ మాట్లాడుతూ..గత నెలలో ద్రవ్యోల్బణం రేటు 1.5 శాతం స్థిరత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మధ్య జరిగిన మొదటి వ్యూహాత్మక సంభాషణ ఫలితాలను క్యాబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ, ప్రపంచ ఆరోగ్యం, ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









