రియాద్లో ముగిసిన ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్..!
- August 26, 2024
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ రియాద్లో ముగిసింది. గత ఎనిమిది వారాలుగా రియాద్ గ్లోబల్ ఎస్పోర్ట్స్ కమ్యూనిటీకి కేంద్రంగా మారింది. మొట్టమొదటి ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ను నిర్వహిస్తోంది. ఈ మైలురాయి ఈవెంట్, మొత్తం $60 మిలియన్ల ప్రైజ్ పూల్ను కలిగి ఉంది. సుమారు 500 జట్లు, 1,500 ప్రొఫెషనల్ ప్లేయర్కు పాల్గొన్నారు. ఇది ఎస్పోర్ట్స్ చరిత్రలో అతిపెద్ద ఈవెంట్గా నిలిచింది.
క్రౌన్ ప్రిన్స్ సౌదీ క్లబ్ "టీమ్ ఫాల్కన్స్"ఎస్పోర్ట్స్ వరల్డ్ కప్ 2024 ఛాంపియన్గా నిలిచింది. ఫాల్కన్స్ మొత్తం $7 మిలియన్ల ప్రైజ్ మనీని కైవసం చేసుకుంది.ఈ పోటీలో 5,665 పాయింట్లతో టాప్ లో నిలిచింది. ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్ళు, అభిమానులు, గేమ్ డెవలపర్లను ఒకచోట చేర్చింది.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









