ఒమన్ లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి..!
- August 26, 2024
మస్కట్: వచ్చే వారం పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత స్కూల్ బస్సులను నియంత్రించే కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.2024/2025 కొత్త విద్యా సంవత్సరానికి సన్నాహకంగా, పాఠశాల విద్యార్థుల రవాణా అనేది విద్యా మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యతగా ఉందన్నారు. కాంట్రాక్టులను పునరుద్ధరించడం, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త రవాణాను అందించడం, రహదారి భద్రతపై డ్రైవర్లు , విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడంతో సహా పాఠశాల రవాణా నాణ్యత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రాథమిక విధానాలపై దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుత పాఠశాల రవాణా మార్గాలను పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేసినట్టు, 20,000 కంటే ఎక్కువ పాఠశాల బస్సుల కోసం ఒప్పందాలను పునరుద్ధరించిందని ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ డైరెక్టరేట్-జనరల్ డైరెక్టర్ జనరల్ ఖమీస్ అల్-హదీది వివరించారు. రానున్న ఐదేళ్లలో మొత్తం 5,000 పాఠశాల రవాణా వాహనాలు వస్తాయని,2024/2025 విద్యా సంవత్సరంలో 1,000 వాహనాలు తీసుకురానున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







