ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు

- August 28, 2024 , by Maagulf
ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా

  • అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా
  • 4న గాయత్రీదేవిగా 
  • 5న అన్నపూర్ణ దేవిగా
  • 6న లలితా త్రిపుర సుందరీదేవిగా 
  • 7న మహాచండీ గా 
  • 8న మహాలక్ష్మీ దేవి గా 
  • 9న సరస్వతి దేవిగా
  • 10న దుర్గాదేవిగా 
  • 11న మహిషాసురమర్దిని, 
  • 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com