CISF/BSF లకు కొత్త చీఫ్ల నియామకం
- August 28, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కీలక భద్రతా సంస్థలైన సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్లకు కేంద్రం కొత్త చీఫ్లను నియమించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా రాజ్విందర్ సింగ్భట్టి నియమితులయ్యారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రాజ్విందర్ సింగ్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
అలాగే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా దల్జిత్ సింగ్ చౌధరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్బీ డీజీగా కొనసాగుతున్నారు. బీఎస్ఎఫ్ చీఫ్గా ఆయన వచ్చే ఏడాది నవంబర్ 30వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతారని కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







