వరద బాధితులక అండగా 15 మిలియన్ దిర్హామ్ బిగ్ టికెట్ విజేతలు..!
- September 07, 2024
యూఏఈ: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్కు చెందిన 36 మంది వ్యక్తుల బృందం తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్లో సమిష్టిగా 15 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నారు. ప్రైజ్ మనీ లో కొంతభాగాన్ని వారి స్వదేశంలో వరద బాధితులకు తక్షణ సహాయం ఉపయోగిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఈ బృందం తమ డబ్బును పోగేసి టిక్కెట్లను కొనుగోలు చేసింది. నూర్ మియా 25 దిర్హామ్లు అందించి, 350,000 దిర్హామ్లను పొందాడు. ఇతర గ్రూప్ సభ్యులు Dh25, Dh70 చందాలు వేసి బహుమతిలో వారి వాటాను పొందారు. "అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము" అని మియా చెప్పారు. ఈ విజయం మా కోసమే కాదు - కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అని బృందం సభ్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







