వరద బాధితులక అండగా 15 మిలియన్ దిర్హామ్ బిగ్ టికెట్ విజేతలు..!
- September 07, 2024
యూఏఈ: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్కు చెందిన 36 మంది వ్యక్తుల బృందం తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్లో సమిష్టిగా 15 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నారు. ప్రైజ్ మనీ లో కొంతభాగాన్ని వారి స్వదేశంలో వరద బాధితులకు తక్షణ సహాయం ఉపయోగిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఈ బృందం తమ డబ్బును పోగేసి టిక్కెట్లను కొనుగోలు చేసింది. నూర్ మియా 25 దిర్హామ్లు అందించి, 350,000 దిర్హామ్లను పొందాడు. ఇతర గ్రూప్ సభ్యులు Dh25, Dh70 చందాలు వేసి బహుమతిలో వారి వాటాను పొందారు. "అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము" అని మియా చెప్పారు. ఈ విజయం మా కోసమే కాదు - కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అని బృందం సభ్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ







