చెన్నై నుంచి కాలిన‌డ‌క‌న షిరిడీకి…

- September 09, 2024 , by Maagulf
చెన్నై నుంచి కాలిన‌డ‌క‌న షిరిడీకి…

షిరిడి: చెన్నై నుంచి 40 మంది సాయిబాబా భక్తులు కాలినడకన షిరిడీకి వచ్చారు. కాగా, సాయిబాబా దర్శనానంతరం 40 మంది సాయిబాబా భక్తులతో కూడిన పల్లకీకి సంస్థాన్ తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ స్వాగతం పలికారు. సాయిబాబా సంస్థాన్ తరపున తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com