బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- September 18, 2024
మనామా: బహ్రెయిన్ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న నలుగురు భారతీయులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది. వారు నిషేధిత బాటమ్ ట్రాలింగ్ నెట్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన తర్వాత కోస్ట్ గార్డ్ వారిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. వారి వద్ద నుండి దాదాపు 40 కిలోగ్రాముల తాజా రొయ్యలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. లైసెన్స్ లేకుండా ప్రయాణించడం, భద్రతా సిబ్బందిని తనిఖీ చేయకుండా అడ్డుకోవడం, భద్రతా సామగ్రి లేకపోవడం వంటి కారణాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









