బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- September 18, 2024
మనామా: బహ్రెయిన్ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న నలుగురు భారతీయులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది. వారు నిషేధిత బాటమ్ ట్రాలింగ్ నెట్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన తర్వాత కోస్ట్ గార్డ్ వారిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. వారి వద్ద నుండి దాదాపు 40 కిలోగ్రాముల తాజా రొయ్యలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. లైసెన్స్ లేకుండా ప్రయాణించడం, భద్రతా సిబ్బందిని తనిఖీ చేయకుండా అడ్డుకోవడం, భద్రతా సామగ్రి లేకపోవడం వంటి కారణాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









