జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- September 18, 2024
దోహా: దోహాలో జిసిసి సివిల్ ఏవియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 20వ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఈ సందర్భంగా జిసిసి దేశాల్లో పౌర విమానయానానికి సంబంధించిన ప్రముఖ అంశాలపై చర్చించారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు యూనిఫైడ్, సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఇంకా, జిసిసి సివిల్ ఏవియేషన్ అథారిటీని స్థాపించే అవకాశాలను అధ్యయనం చేయడంతోపాటు ఇతర సంబంధిత అంశాలపై జీసీసీ దేశాల నుండి హాజరైన ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







