జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- September 18, 2024
దోహా: దోహాలో జిసిసి సివిల్ ఏవియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 20వ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఈ సందర్భంగా జిసిసి దేశాల్లో పౌర విమానయానానికి సంబంధించిన ప్రముఖ అంశాలపై చర్చించారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు యూనిఫైడ్, సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఇంకా, జిసిసి సివిల్ ఏవియేషన్ అథారిటీని స్థాపించే అవకాశాలను అధ్యయనం చేయడంతోపాటు ఇతర సంబంధిత అంశాలపై జీసీసీ దేశాల నుండి హాజరైన ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!