జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- September 18, 2024
దోహా: దోహాలో జిసిసి సివిల్ ఏవియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 20వ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఈ సందర్భంగా జిసిసి దేశాల్లో పౌర విమానయానానికి సంబంధించిన ప్రముఖ అంశాలపై చర్చించారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు యూనిఫైడ్, సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఇంకా, జిసిసి సివిల్ ఏవియేషన్ అథారిటీని స్థాపించే అవకాశాలను అధ్యయనం చేయడంతోపాటు ఇతర సంబంధిత అంశాలపై జీసీసీ దేశాల నుండి హాజరైన ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









