జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- September 18, 2024
దోహా: దోహాలో జిసిసి సివిల్ ఏవియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 20వ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఈ సందర్భంగా జిసిసి దేశాల్లో పౌర విమానయానానికి సంబంధించిన ప్రముఖ అంశాలపై చర్చించారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు యూనిఫైడ్, సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఇంకా, జిసిసి సివిల్ ఏవియేషన్ అథారిటీని స్థాపించే అవకాశాలను అధ్యయనం చేయడంతోపాటు ఇతర సంబంధిత అంశాలపై జీసీసీ దేశాల నుండి హాజరైన ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







