ఏపీలో రెండో విడత అన్నా క్యాంటీన్లు ప్రారంభం
- September 20, 2024
అమరావతి: ఏపీ వ్యాప్తంగా రెండో విడత అన్నా క్యాంటీన్ల ప్రారంభమయ్యాయి.తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు...నేడు రెండో విడతలో మరో 75 క్యాంటీన్లను ఓపెన్ చేశారు. మొత్తంగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా...తొలిదశలో భాగంగా 100 క్యాంటీన్లను ప్రభుత్వం ఇదివరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ క్యాంటీన్లలో 15 రూపాయలకే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుున్నారు.ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో 2018లో చంద్రబాబు ప్రభుత్వం అన్నాక్యాంటీన్ల పేరుతో ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







