మనామాలో యాసిడ్ దాడి..మహిళ పరిస్థితి విషమం..!!
- September 22, 2024
మనామా: ముప్పై ఏళ్ల మహిళపై యాసిడ్ విసిరిని 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకటించింది. ఈ ఘటన రాజధాని గవర్నరేట్లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డ మహిళకు 9, 11 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో ఉన్న సమయంలో యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









