మనామాలో యాసిడ్ దాడి..మహిళ పరిస్థితి విషమం..!!
- September 22, 2024
మనామా: ముప్పై ఏళ్ల మహిళపై యాసిడ్ విసిరిని 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకటించింది. ఈ ఘటన రాజధాని గవర్నరేట్లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డ మహిళకు 9, 11 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో ఉన్న సమయంలో యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







