ఖతార్కు రికార్డు స్థాయిలో పర్యాటకులు.. 8 నెలల్లో 3.3 మిలియన్ల విజిటర్స్..!!
- September 22, 2024
దోహా: ఖతార్ 2024 సంవత్సరం అత్యధిక పర్యాటకుల సంఖ్యను నమోదు చేయనుంది. ఇప్పటికే గత 8 నెలల్లో దాదాపు 3.3 మిలియన్ల మంది విజిటర్స్ వచ్చారు. గత సంవత్సరం, ఖతార్ నాలుగు మిలియన్లకు పైగా సందర్శకులను స్వాగతించింది. ఇప్పటివరకు ఇది అత్యధిక సంఖ్యగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం.. 2024లో ఇప్పటివరకు 3.284 మిలియన్ల మంది దేశాన్ని సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం పెరగడం విశేషం. 2024లో 4.5 మిలియన్లు, 2025 నాటికి 4.9 మిలియన్లకు విజిటర్స్ సంఖ్య పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాది పొడవునా అనేక పర్యాటక ఆఫర్ల కారణంగా ఖతార్కు రికార్డు సంఖ్యలో పర్యాటకులు వస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









