నగదుతో కార్ల కొనుగోలు.. 5000 KD జరిమానా, జైలుశిక్ష..!!
- September 22, 2024
కువైట్: కార్ల కొనుగోలులో నగదు లావాదేవీపై నిషేధాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన నేరం. దీనికి KD5,000 వరకు జరిమానా తోపాటు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. అలాగే వాహనాన్ని జప్తు చేస్తామని అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఈ మేరకు కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలకు మించకుండా సంస్థలపై నిషేధం విధించడం, లేదా లైసెన్స్ను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉల్లంఘనలు పునరావృతమైతే ఆయా సంస్థలను శాశ్వతంగా మూసివేయడం జరుగుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!