నగదుతో కార్ల కొనుగోలు.. 5000 KD జరిమానా, జైలుశిక్ష..!!
- September 22, 2024
కువైట్: కార్ల కొనుగోలులో నగదు లావాదేవీపై నిషేధాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన నేరం. దీనికి KD5,000 వరకు జరిమానా తోపాటు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. అలాగే వాహనాన్ని జప్తు చేస్తామని అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఈ మేరకు కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలకు మించకుండా సంస్థలపై నిషేధం విధించడం, లేదా లైసెన్స్ను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉల్లంఘనలు పునరావృతమైతే ఆయా సంస్థలను శాశ్వతంగా మూసివేయడం జరుగుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







