సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ!
- September 22, 2024
అమరావతి: చంద్రబాబు నివాసంలో టీటీడీ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు టీటీడీ ఈవో శ్యామలరావు, డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరిలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుమలలో చేపట్టాల్సిన సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు చర్చ జరిపారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు టీటీడీ ఆహ్వానం అందించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన తితిదే ఈవో, అదనపు ఈవో ఆహ్వానాన్ని అందించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేసిన అధికారులు. సీఎంకు అర్చకులు, వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









