యూఏఈ వీసా క్షమాభిక్ష..ఎగ్జిట్ పాస్ చెల్లుబాటు గడువు పొడిగింపు..!!
- September 24, 2024
యూఏఈ: వీసా క్షమాపణ పొందిన ఓవర్స్టేయర్లు ఇప్పుడు దేశం విడిచి వెళ్లడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఈ మేరకు యూఏఈ అధికారులు ప్రకటించారు. గతంలో క్షమాభిక్ష కోరేవారికి ఇచ్చిన ఎగ్జిట్ పాస్ గడువు 14 రోజులు మాత్రమే. ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ పథకం ముగిసే వరకు పొడిగించారు. యూఏఈ ప్రభుత్వం ఓవర్స్టేయర్లకు వారి నిష్క్రమణ టైమ్లైన్లో మరింత సౌలభ్యాన్ని అందించాలని నిర్ణయించిందని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ సలేం బిన్ అలీ తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!