యూఏఈ వీసా క్షమాభిక్ష..ఎగ్జిట్ పాస్ చెల్లుబాటు గడువు పొడిగింపు..!!
- September 24, 2024
యూఏఈ: వీసా క్షమాపణ పొందిన ఓవర్స్టేయర్లు ఇప్పుడు దేశం విడిచి వెళ్లడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఈ మేరకు యూఏఈ అధికారులు ప్రకటించారు. గతంలో క్షమాభిక్ష కోరేవారికి ఇచ్చిన ఎగ్జిట్ పాస్ గడువు 14 రోజులు మాత్రమే. ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ పథకం ముగిసే వరకు పొడిగించారు. యూఏఈ ప్రభుత్వం ఓవర్స్టేయర్లకు వారి నిష్క్రమణ టైమ్లైన్లో మరింత సౌలభ్యాన్ని అందించాలని నిర్ణయించిందని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ సలేం బిన్ అలీ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







