యూఏఈ వీసా క్షమాభిక్ష..ఎగ్జిట్ పాస్ చెల్లుబాటు గడువు పొడిగింపు..!!
- September 24, 2024
యూఏఈ: వీసా క్షమాపణ పొందిన ఓవర్స్టేయర్లు ఇప్పుడు దేశం విడిచి వెళ్లడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఈ మేరకు యూఏఈ అధికారులు ప్రకటించారు. గతంలో క్షమాభిక్ష కోరేవారికి ఇచ్చిన ఎగ్జిట్ పాస్ గడువు 14 రోజులు మాత్రమే. ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ పథకం ముగిసే వరకు పొడిగించారు. యూఏఈ ప్రభుత్వం ఓవర్స్టేయర్లకు వారి నిష్క్రమణ టైమ్లైన్లో మరింత సౌలభ్యాన్ని అందించాలని నిర్ణయించిందని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ సలేం బిన్ అలీ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!
- బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- జూన్ 1 నుండి విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం..!!
- సైనిక హజ్ బృందానికి అధికారులు వీడ్కోలు..!!
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
- విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా
- జూన్ 1 నుంచి దుబాయ్ పార్కింగ్ సేవలపై 5% వ్యాట్...పార్కిన్, సాలిక్ కీలక ప్రకటన
- అబూదాబిలో ప్రారంభం కానున్న సోను నిగమ్ వరల్డ్ టూర్









