లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..ఖండించిన ఒమన్..!!
- September 25, 2024
మస్కట్: లెబనాన్ భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ ఫోర్సెస్ (ఐఓఎఫ్) వైమానిక దాడులను ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఈ చర్య ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే తీవ్రమైన తీవ్రతను కలిగి ఉందని పేర్కొంది. ఈ ప్రాంతంలో హింస, అస్థిరతకు గురిచేసే విధంగా సంఘర్షణ విస్తరణకు దారితీస్తుందని ఒమన్ పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఈ ఇజ్రాయెల్ దూకుడును అంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఒమన్ కోరింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 500 మంది మరణించినట్లు లెబనీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









