బహ్రెయిన్లో తొమ్మిది మందికి జైలుశిక్ష..భారీ జరిమానా విధింపు..!!
- October 01, 2024
మనామా: మానవ అక్రమ రవాణా నెట్ వర్క్ లోని తొమ్మిది మంది వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దాంతోపాటు ఒక్కొక్కరికి 2,000 దినార్ల జరిమానాను హై క్రిమినల్ కోర్ట్ విధించింది. అలాగే శిక్షాకాలం ముగిసిన తర్వాత విదేశీ నేరస్థులను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. ఈ బృందం బాధితులను దేశంలోకి రప్పించి, వారిని బందీలుగా నిర్బంధంలో పెట్టారు. అనంతరం వారితో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. నెట్ వర్క్ లోని కీలకమైనవ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









