బహ్రెయిన్లో తొమ్మిది మందికి జైలుశిక్ష..భారీ జరిమానా విధింపు..!!
- October 01, 2024
మనామా: మానవ అక్రమ రవాణా నెట్ వర్క్ లోని తొమ్మిది మంది వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దాంతోపాటు ఒక్కొక్కరికి 2,000 దినార్ల జరిమానాను హై క్రిమినల్ కోర్ట్ విధించింది. అలాగే శిక్షాకాలం ముగిసిన తర్వాత విదేశీ నేరస్థులను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. ఈ బృందం బాధితులను దేశంలోకి రప్పించి, వారిని బందీలుగా నిర్బంధంలో పెట్టారు. అనంతరం వారితో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. నెట్ వర్క్ లోని కీలకమైనవ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!