బహ్రెయిన్లో తొమ్మిది మందికి జైలుశిక్ష..భారీ జరిమానా విధింపు..!!
- October 01, 2024
మనామా: మానవ అక్రమ రవాణా నెట్ వర్క్ లోని తొమ్మిది మంది వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దాంతోపాటు ఒక్కొక్కరికి 2,000 దినార్ల జరిమానాను హై క్రిమినల్ కోర్ట్ విధించింది. అలాగే శిక్షాకాలం ముగిసిన తర్వాత విదేశీ నేరస్థులను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. ఈ బృందం బాధితులను దేశంలోకి రప్పించి, వారిని బందీలుగా నిర్బంధంలో పెట్టారు. అనంతరం వారితో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. నెట్ వర్క్ లోని కీలకమైనవ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!