డిజిటల్ బ్యాంకింగ్ స్కామ్.. 12 మంది ముఠా అరెస్ట్..!!
- October 03, 2024
మనామా: బహ్రెయిన్ లో డిజిటల్ చెల్లింపు స్కామ్ లో కీలక పురోగతి చోటుచేసుకుంది. బ్యాంకింగ్ వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది మోసగాళ్లు ఆసియా జాతీయులని, వారిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సేకరించిన నిఘా డేటా ఆధారంగా యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్ కేసును విచారిస్తోంది. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









