డిజిటల్ బ్యాంకింగ్ స్కామ్.. 12 మంది ముఠా అరెస్ట్..!!
- October 03, 2024
మనామా: బహ్రెయిన్ లో డిజిటల్ చెల్లింపు స్కామ్ లో కీలక పురోగతి చోటుచేసుకుంది. బ్యాంకింగ్ వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది మోసగాళ్లు ఆసియా జాతీయులని, వారిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సేకరించిన నిఘా డేటా ఆధారంగా యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్ కేసును విచారిస్తోంది. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









