రియాద్లో ‘గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్’ ప్రారంభం..!!
- October 03, 2024
రియాద్: నాల్గవ వార్షిక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ (జిసిఎఫ్) రియాద్లో ప్రారంభమైంది. "సైబర్స్పేస్లో కలెక్టివ్ యాక్షన్ను ముందుకు తీసుకెళ్లడం" అనే థీమ్తో రెండు రోజుల ఫోరమ్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఫోరమ్ రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జాతీయ సైబర్ సెక్యూరిటీ అథారిటీ (NCA) సైబర్స్పేస్లో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో GCFని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 120 దేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. CPC సమ్మిట్ సైబర్స్పేస్లో పిల్లల రక్షణకు సంబంధించిన కీలక విషయాలపై చర్చిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









