రియాద్లో ‘గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్’ ప్రారంభం..!!
- October 03, 2024
రియాద్: నాల్గవ వార్షిక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ (జిసిఎఫ్) రియాద్లో ప్రారంభమైంది. "సైబర్స్పేస్లో కలెక్టివ్ యాక్షన్ను ముందుకు తీసుకెళ్లడం" అనే థీమ్తో రెండు రోజుల ఫోరమ్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఫోరమ్ రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జాతీయ సైబర్ సెక్యూరిటీ అథారిటీ (NCA) సైబర్స్పేస్లో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో GCFని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 120 దేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. CPC సమ్మిట్ సైబర్స్పేస్లో పిల్లల రక్షణకు సంబంధించిన కీలక విషయాలపై చర్చిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







