రియాద్లో ‘గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్’ ప్రారంభం..!!
- October 03, 2024
రియాద్: నాల్గవ వార్షిక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ (జిసిఎఫ్) రియాద్లో ప్రారంభమైంది. "సైబర్స్పేస్లో కలెక్టివ్ యాక్షన్ను ముందుకు తీసుకెళ్లడం" అనే థీమ్తో రెండు రోజుల ఫోరమ్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఫోరమ్ రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జాతీయ సైబర్ సెక్యూరిటీ అథారిటీ (NCA) సైబర్స్పేస్లో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో GCFని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 120 దేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. CPC సమ్మిట్ సైబర్స్పేస్లో పిల్లల రక్షణకు సంబంధించిన కీలక విషయాలపై చర్చిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







