విద్యతోనే తీవ్రవాదానికి చెక్.. శాంతి సాధనంలో కీలక భూమిక..HM రాజు
- October 03, 2024
మనామా: శాంతిని కాపాడేందుకు, అన్ని రకాల తీవ్రవాదాలను ఎదుర్కోవడానికి విద్య పాత్ర ఎంతో కీలకమని మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్పష్టం చేశారు. శాంతిని సాధించడం, పొరుగు దేశాలతో బలమైన సంబంధాలను పెంపొందించడానికి బహ్రెయిన్ రాజ్యం అంకితభావాన్ని ఆయన పునరుద్ఘాటించారు. సఖిర్ ప్యాలెస్లో రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు, అధికారులు, పౌరులు, వివిధ విద్యా సంస్థల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలుసుకున్న సందర్భంగా హెచ్ఎం రాజు ఈ మేరకు వ్యాఖ్యానించారు. మానవ, మతపరమైన విలువలను గౌరవించాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలలో జరుగుతున్న యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహాలు, ఉపాధి వంటి అవసరమైన సేవలను అందించడంపై దృష్టి పెట్టాలని హెచ్ఎం రాజు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









