విద్యతోనే తీవ్రవాదానికి చెక్.. శాంతి సాధనంలో కీలక భూమిక..HM రాజు
- October 03, 2024
మనామా: శాంతిని కాపాడేందుకు, అన్ని రకాల తీవ్రవాదాలను ఎదుర్కోవడానికి విద్య పాత్ర ఎంతో కీలకమని మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్పష్టం చేశారు. శాంతిని సాధించడం, పొరుగు దేశాలతో బలమైన సంబంధాలను పెంపొందించడానికి బహ్రెయిన్ రాజ్యం అంకితభావాన్ని ఆయన పునరుద్ఘాటించారు. సఖిర్ ప్యాలెస్లో రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు, అధికారులు, పౌరులు, వివిధ విద్యా సంస్థల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలుసుకున్న సందర్భంగా హెచ్ఎం రాజు ఈ మేరకు వ్యాఖ్యానించారు. మానవ, మతపరమైన విలువలను గౌరవించాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలలో జరుగుతున్న యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహాలు, ఉపాధి వంటి అవసరమైన సేవలను అందించడంపై దృష్టి పెట్టాలని హెచ్ఎం రాజు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









