ఇరాన్ అధ్యక్షుడితో సౌదీ విదేశాంగ మంత్రి భేటీ.. ప్రాంతీయ పరిణామాలపై చర్చ..!!
- October 04, 2024
దోహా: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. దోహాలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్ను కలిశారు. ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ప్రిన్స్ ఫైసల్ ఇరాన్ అధ్యక్షుడికి రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఖతార్లోని సౌదీ రాయబారి ప్రిన్స్ మన్సూర్ బిన్ ఖలీద్, విదేశాంగ మంత్రి అబ్దుల్రహ్మాన్ అల్దావూద్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









