20 మిలియన్ దిర్హామ్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న డెలివరీ రైడర్..!!
- October 04, 2024
యూఏఈ: తాజా బిగ్ టికెట్ డ్రాతో బంగ్లాదేశ్ డెలివరీ రైడర్ 20 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. అబుదాబిలో ఉన్న 50 ఏళ్ల అబుల్ మోన్సూర్ అబ్దుల్ సబుర్.. 2007 నుండి బిగ్ టిక్కెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నాడు. తాజా ఎడిషన్లో అతను, అతని స్నేహితులు ఐదు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అందులో ఒకటి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచారన్న కాల్ని అందుకున్న తర్వాత అబుల్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. సంతోషంతో ఏడ్చినట్టు తెలిపాడు. ప్రతి నెలా గెలుస్తానన్న నమ్మకంతో టిక్కెట్లు కొంటున్నట్టు తెలిపాడు. వచ్చే బహుమతి మొత్తంతో స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







