20 మిలియన్ దిర్హామ్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న డెలివరీ రైడర్..!!
- October 04, 2024
యూఏఈ: తాజా బిగ్ టికెట్ డ్రాతో బంగ్లాదేశ్ డెలివరీ రైడర్ 20 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. అబుదాబిలో ఉన్న 50 ఏళ్ల అబుల్ మోన్సూర్ అబ్దుల్ సబుర్.. 2007 నుండి బిగ్ టిక్కెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నాడు. తాజా ఎడిషన్లో అతను, అతని స్నేహితులు ఐదు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అందులో ఒకటి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచారన్న కాల్ని అందుకున్న తర్వాత అబుల్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. సంతోషంతో ఏడ్చినట్టు తెలిపాడు. ప్రతి నెలా గెలుస్తానన్న నమ్మకంతో టిక్కెట్లు కొంటున్నట్టు తెలిపాడు. వచ్చే బహుమతి మొత్తంతో స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









