మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- October 05, 2024
దుబాయ్: మెట్రో, ట్రామ్లో ప్రయాణికులు ఇప్పుడు ఇ-స్కూటర్లను తీసుకెళ్లవచ్చని దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇకపై సీటు లేకుండా ఫోల్డబుల్ ఇ-స్కూటర్లను మెట్రో, ట్రామ్లోని అన్ని కార్యాచరణ సమయాల్లో తీసుకెళ్లవచ్చు. ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో, ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై ఫిబ్రవరి 29న ఆర్టీఏ నిషేధం విధించింది. అయితే, అవి తప్పనిసరిగా 120cm x 70cm x 40cm పరిమాణం స్పెసిఫికేషన్కు సరిపోవాలి. 20kg కంటే ఎక్కువ బరువు ఉండకూడదన్న షరతులు విధించింది. మరికొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి.
-దుబాయ్ మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలో ఇ-స్కూటర్ ఛార్జింగ్ పెట్టవద్దు.
-తలుపులు, సీట్ల వద్ద అడ్డంగా పెట్టవద్దు.
-దుబాయ్ మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలోకి తడి లేదా మురికి ఇ-స్కూటర్లు అనుమతించబడవు.
-స్టేషన్లు లేదా ఫుట్బ్రిడ్జ్లలో ఇ-స్కూటర్ను నడపడం నిషేధం.
-స్టేషన్లు, ప్లాట్ఫారమ్లు లేదా రైళ్లు/ట్రామ్లలోకి ప్రవేశించేటప్పుడు ఇ-స్కూటర్లను తప్పనిసరిగా మడతపెట్టాలి.
-మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలో అన్ని సమయాల్లో ఇ-స్కూటర్ పవర్ను ఆఫ్ చేయాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి