ప్రొఫెసర్ జయశంకర్ కు కేసీఆర్ నివాళులర్పించారు..

- June 21, 2016 , by Maagulf
ప్రొఫెసర్ జయశంకర్ కు  కేసీఆర్ నివాళులర్పించారు..

జయశంకర్ కలలు కన్నట్టుగానే తెలంగాణలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ వస్తే తప్ప ప్రజల బతుకులు బాగుపడవని జయశంకర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com