సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- October 06, 2024
మస్కట్: పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ (సిడిఎఎ) అగ్నిమాపక బృందాలు సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణాప్రాయం తప్పింది. మంటలు కార్మికుల వసతి గృహాలకు వ్యాపించడంతో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. “మస్కట్ గవర్నరేట్లోని డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సీబ్లోని విలాయత్లోని కార్మికుల నివాసానికి సమీపంలోని ఒక పొలంలో మంటలు అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం అందింది. వెంటనే బృందాలు బయలుదేరి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ” అని CDAA పేర్కొంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









