సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- October 06, 2024
మస్కట్: పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ (సిడిఎఎ) అగ్నిమాపక బృందాలు సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణాప్రాయం తప్పింది. మంటలు కార్మికుల వసతి గృహాలకు వ్యాపించడంతో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. “మస్కట్ గవర్నరేట్లోని డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సీబ్లోని విలాయత్లోని కార్మికుల నివాసానికి సమీపంలోని ఒక పొలంలో మంటలు అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం అందింది. వెంటనే బృందాలు బయలుదేరి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ” అని CDAA పేర్కొంది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







