సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- October 06, 2024
మస్కట్: పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ (సిడిఎఎ) అగ్నిమాపక బృందాలు సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణాప్రాయం తప్పింది. మంటలు కార్మికుల వసతి గృహాలకు వ్యాపించడంతో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. “మస్కట్ గవర్నరేట్లోని డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సీబ్లోని విలాయత్లోని కార్మికుల నివాసానికి సమీపంలోని ఒక పొలంలో మంటలు అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం అందింది. వెంటనే బృందాలు బయలుదేరి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ” అని CDAA పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







