ఐఎన్ఎస్ వీరలో రిసెప్షన్..హాజరైన భారత రాయబారి, ప్రముఖులు..!!
- October 10, 2024
మస్కట్: ఒమన్లోని భారత రాయబారి, హిస్ ఎక్సెలెన్సీ అమిత్ నారంగ్, భారత సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వి. శ్రీనివాస్తో కలిసి ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) తిర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ICGS) వీరలో రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. పోర్ట్ సుల్తాన్ ఖబూస్లో జరిగిన ట్విన్ డెక్ ఈవెంట్కు దౌత్యవేత్తలు, ఒమానీ ప్రముఖులు, అతిథులు హాజరయ్యారు. మస్కట్లో 3 రోజుల పోర్ట్ కాల్ చేసిన 1వ శిక్షణా స్క్వాడ్రన్లో భాగమైన భారతీయ నావికాదళ నౌకలు తిర్, శార్దూల్, ICGS వీర రాక సందర్భంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రాయల్ నేవీ ఆఫ్ ఒమన్తో ఉమ్మడి వ్యాయామాలు, శిక్షణా సెషన్లు, ప్రొఫెషనల్ ఎక్స్ఛేంజ్లు నిర్వహించారు. రెండు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని పలువురు పేర్కొన్నారు. ఒమన్ పర్యటన సందర్భంగా. వైస్ అడ్మిరల్ V. శ్రీనివాస్ ఒమన్ రాయల్ నేవీ కమాండర్ మరియు సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో సహా ఒమన్ సైనిక అధికారులతో సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







