స్టోర్ లో చోరీ..అడ్డుకున్న సిబ్బందిపై దాడి.. 40ఏళ్ల వ్యక్తికి జైలుశిక్ష..!!
- October 12, 2024
మనామా: పవర్ డ్రిల్ను దొంగిలించి, స్టోర్ ఉద్యోగిపై దాడి చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తికి జైలు శిక్షను విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై బెదిరింపులు, దాడి ద్వారా దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసును పరిష్కరించడానికి దిగువ క్రిమినల్ కోర్టులో అక్టోబర్ 14న విచారణ జరగనుంది. ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు వస్తువులకు బిల్ చెల్లించకుండా వెళ్లిపోతుండగా.. అడిగిన పాపానికి దాడికి పాల్పడ్డాడు అని స్టోర్ కీపర్ వివరించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి