స్టోర్ లో చోరీ..అడ్డుకున్న సిబ్బందిపై దాడి.. 40ఏళ్ల వ్యక్తికి జైలుశిక్ష..!!
- October 12, 2024
మనామా: పవర్ డ్రిల్ను దొంగిలించి, స్టోర్ ఉద్యోగిపై దాడి చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తికి జైలు శిక్షను విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై బెదిరింపులు, దాడి ద్వారా దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసును పరిష్కరించడానికి దిగువ క్రిమినల్ కోర్టులో అక్టోబర్ 14న విచారణ జరగనుంది. ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు వస్తువులకు బిల్ చెల్లించకుండా వెళ్లిపోతుండగా.. అడిగిన పాపానికి దాడికి పాల్పడ్డాడు అని స్టోర్ కీపర్ వివరించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!