స్టోర్ లో చోరీ..అడ్డుకున్న సిబ్బందిపై దాడి.. 40ఏళ్ల వ్యక్తికి జైలుశిక్ష..!!
- October 12, 2024
మనామా: పవర్ డ్రిల్ను దొంగిలించి, స్టోర్ ఉద్యోగిపై దాడి చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తికి జైలు శిక్షను విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై బెదిరింపులు, దాడి ద్వారా దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసును పరిష్కరించడానికి దిగువ క్రిమినల్ కోర్టులో అక్టోబర్ 14న విచారణ జరగనుంది. ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు వస్తువులకు బిల్ చెల్లించకుండా వెళ్లిపోతుండగా.. అడిగిన పాపానికి దాడికి పాల్పడ్డాడు అని స్టోర్ కీపర్ వివరించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









