స్టోర్ లో చోరీ..అడ్డుకున్న సిబ్బందిపై దాడి.. 40ఏళ్ల వ్యక్తికి జైలుశిక్ష..!!
- October 12, 2024
మనామా: పవర్ డ్రిల్ను దొంగిలించి, స్టోర్ ఉద్యోగిపై దాడి చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తికి జైలు శిక్షను విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై బెదిరింపులు, దాడి ద్వారా దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసును పరిష్కరించడానికి దిగువ క్రిమినల్ కోర్టులో అక్టోబర్ 14న విచారణ జరగనుంది. ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు వస్తువులకు బిల్ చెల్లించకుండా వెళ్లిపోతుండగా.. అడిగిన పాపానికి దాడికి పాల్పడ్డాడు అని స్టోర్ కీపర్ వివరించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









