అల్ దఖిలియాలో ట్రక్కు ప్రమాదం.. ఇద్దరు మృతి
- October 22, 2024
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని ఆడమ్లోని విలాయత్లో ప్రమాదకరమైన పదార్ధం (ట్రైథైలిన్ గ్లైకాల్ (TEG)) లీకేజీకి దారితీసిన ట్రక్కు ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆడమ్లోని విలాయత్లో ఒక ట్రక్కులో ఉన్న ప్రమాదకరమైన పదార్థం(ట్రైథైలీన్ గ్లైకాల్ (TEG)) లీక్ జరిగి ప్రమాదం జరిగింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అథారిటీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









