అల్ దఖిలియాలో ట్రక్కు ప్రమాదం.. ఇద్దరు మృతి
- October 22, 2024
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని ఆడమ్లోని విలాయత్లో ప్రమాదకరమైన పదార్ధం (ట్రైథైలిన్ గ్లైకాల్ (TEG)) లీకేజీకి దారితీసిన ట్రక్కు ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆడమ్లోని విలాయత్లో ఒక ట్రక్కులో ఉన్న ప్రమాదకరమైన పదార్థం(ట్రైథైలీన్ గ్లైకాల్ (TEG)) లీక్ జరిగి ప్రమాదం జరిగింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అథారిటీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!