కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆయుర్వేద దినోత్సవం.. పేర్ల నమోదుకు ఆన్ లైన్ లింక్..!!
- October 24, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం.. 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' అక్టోబర్ 28న నిర్వహించనుంది. ఈ కార్యక్రమం భారత రాయబార కార్యాలయ ఆడిటోరియంలో సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు జరుగుతుంది. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈవెంట్కు హాజరు కావడానికి అక్టోబర్ 26వ తేదీలోపు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!