టర్కీ రక్షణ సంస్థపై ఉగ్రవాదుల దాడి..ఖండించిన సౌదీ అరేబియా
- October 24, 2024
అంకారా: తుర్కియేలోని ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ మేరకు తుర్కియేలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలిపింది. టర్కీ రాజధాని అంకారాలో ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి తప్పుబట్టింది. అన్ని రకాల ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సౌదీ ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఎంబసీ బాధిత కుటుంబాలకు, టర్కియే ప్రభుత్వానికి సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!