దుబాయ్ మెట్రో ఛాలెంజ్..Dh10,000 నగదు బహుమతి, 50gm బంగారం గెలుచుకోండి..!!
- October 25, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నవంబర్ 1న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేని జరుపుకుంటున్నది. దుబాయ్లో వివిధ ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించే ప్రయాణికులు 1 మిలియన్ Nol+ పాయింట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు 'మిస్టిరియస్ మ్యాన్ ఛాలెంజ్' విజేతలకు విలువైన నగదు బహుమతులు కూడా అందజేయనున్నారు. అదృష్ట విజేతకు Dh10,000 నగదు బహుమతితో పాటు 50 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. అక్టోబర్ 28 నుండి ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని RTA అనేక కార్యకలాపాలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. ప్రజా రవాణా దినోత్సవాన్ని ఏటా నవంబర్ 1న జరుపుకుంటారు. RTA ఆరు కేటగిరీలలో ప్రజా రవాణా వినియోగదారులకు బహుమతులు అందజేస్తుంది.ప్రతి వర్గం నుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తుంది.ప్రతి ఒక్కరికి 'పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛాంపియన్' బిరుదుతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!