సౌదీ ప్రభుత్వ కార్యాలయాల్లో రైడ్స్..121 మంది అరెస్ట్..!!
- November 02, 2024
రియాద్: ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అక్టోబర్లో ఐదు ప్రభుత్వ ఏజెన్సీలలో అవినీతి కేసుల వివరాలను ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్, మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీలపై జరిపిన దాడుల్లో లంచం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో 322 మంది అనుమానితులను ప్రశ్నించగా, 121 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు బెయిల్పై విడుదలయ్యారని తెలిపారు. అక్టోబరులో నెలలో దాదాపు 1,903 రౌండ్ల తనిఖీలు నిర్వహించినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







