సౌదీ ప్రభుత్వ కార్యాలయాల్లో రైడ్స్..121 మంది అరెస్ట్..!!
- November 02, 2024
రియాద్: ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అక్టోబర్లో ఐదు ప్రభుత్వ ఏజెన్సీలలో అవినీతి కేసుల వివరాలను ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్, మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీలపై జరిపిన దాడుల్లో లంచం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో 322 మంది అనుమానితులను ప్రశ్నించగా, 121 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు బెయిల్పై విడుదలయ్యారని తెలిపారు. అక్టోబరులో నెలలో దాదాపు 1,903 రౌండ్ల తనిఖీలు నిర్వహించినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







