సౌదీ ప్రభుత్వ కార్యాలయాల్లో రైడ్స్..121 మంది అరెస్ట్..!!
- November 02, 2024
రియాద్: ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అక్టోబర్లో ఐదు ప్రభుత్వ ఏజెన్సీలలో అవినీతి కేసుల వివరాలను ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్, మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీలపై జరిపిన దాడుల్లో లంచం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో 322 మంది అనుమానితులను ప్రశ్నించగా, 121 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు బెయిల్పై విడుదలయ్యారని తెలిపారు. అక్టోబరులో నెలలో దాదాపు 1,903 రౌండ్ల తనిఖీలు నిర్వహించినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







