సౌదీ అరేబియాలో టాక్సీ ఛార్జీల సమీక్షకు కొత్త విధానం..!!
- November 03, 2024
రియాద్: అప్లికేషన్ల ద్వారా టాక్సీ ఛార్జీలను సమీక్షించడానికి సౌదీ అరేబియా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) లేదా ఫెసిలిటీ ఆపరేటింగ్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్ల ద్వారా ప్రతిపాదించారు. సౌదీలో ప్రజా రవాణాను ఉపయోగించడం కోసం ఛార్జీలను నిర్ణయించే విధానంలోని ఆరవ అధ్యాయంలోని 30వ పేరాను సవరించాలని రవాణా, లాజిస్టిక్స్ మంత్రి సలేహ్ అల్-జాసర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త సవరణల ప్రకారం.. ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ ప్రతిపాదించిన ఛార్జీలను ఆమోదించడానికి “సమీక్ష - ఆమోదం” ఆధారంగా ఒక పద్దతి అభివృద్ధి చేశారు. ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ద్వారా టాక్సీ సర్వీస్ ఛార్జీలను నిర్ణయించడానికి ఇదే విధమైన మెకానిజంను కలిగి ఉంది. లైసెన్స్ పొందినవారు, టాక్సీ యాక్టివిటీలో లైసెన్స్ ఉన్నవారు, అలాగే ఎలక్ట్రానిక్ అప్లికేషన్లను నిర్వహిస్తున్న సంస్థలు ఆమోదించబడిన ఛార్జీలను అనుసరించడం, వాటిని అప్డేట్ చేసినప్పుడు వాటిని లబ్ధిదారులకు అందజేయడం తప్పనిసరి అని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







