యూఏఈలో మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహం..షేక్ మహమ్మద్
- November 05, 2024
యూఏఈ: అబుదాబిలో ప్రారంభమైన ప్రభుత్వ వార్షిక సమావేశాల సందర్భంగా యూఏఈ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహంలో స్థానిక, అంతర్జాతీయంగా డ్రగ్స్ డీలర్లు ప్రమోటర్లను గుర్తించి నిరోధించడం, బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయని తెలిపారు. సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు. ఈ మేరకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రకటించారు. "డ్రగ్స్ ఒక శాపం, నష్టం, ఒక వ్యసనం... ఒక భ్రమ సామాజిక క్యాన్సర్తో పోరాడేందుకు అందరూ కలిసి ఉండాలి." అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!