యూఏఈలో మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహం..షేక్ మహమ్మద్
- November 05, 2024
యూఏఈ: అబుదాబిలో ప్రారంభమైన ప్రభుత్వ వార్షిక సమావేశాల సందర్భంగా యూఏఈ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహంలో స్థానిక, అంతర్జాతీయంగా డ్రగ్స్ డీలర్లు ప్రమోటర్లను గుర్తించి నిరోధించడం, బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయని తెలిపారు. సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు. ఈ మేరకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రకటించారు. "డ్రగ్స్ ఒక శాపం, నష్టం, ఒక వ్యసనం... ఒక భ్రమ సామాజిక క్యాన్సర్తో పోరాడేందుకు అందరూ కలిసి ఉండాలి." అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల