ఖతార్ లోని రాస్ అబూ అబౌడ్ ఎక్స్ప్రెస్వే మూసివేత..!!
- November 07, 2024
దోహా: కార్నిష్ నుండి రాస్ అబూ అబౌడ్ ఎక్స్ప్రెస్వేలోని సొరంగం రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఈ రహదారి మూసివేత నవంబర్ 8 తెల్లవారుజామున 2 గంటల నుండి నవంబర్ 10 ఉదయం 5 గంటల వరకు ఉంటుందని, రహదారి నిర్వహణ పనుల కోసం ఆంక్షలు విధించినట్లు అథారిటీ తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









