ఖతార్ లోని రాస్ అబూ అబౌడ్ ఎక్స్ప్రెస్వే మూసివేత..!!
- November 07, 2024
దోహా: కార్నిష్ నుండి రాస్ అబూ అబౌడ్ ఎక్స్ప్రెస్వేలోని సొరంగం రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఈ రహదారి మూసివేత నవంబర్ 8 తెల్లవారుజామున 2 గంటల నుండి నవంబర్ 10 ఉదయం 5 గంటల వరకు ఉంటుందని, రహదారి నిర్వహణ పనుల కోసం ఆంక్షలు విధించినట్లు అథారిటీ తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









