ముందుగానే వేతనం పొందనున్న అబుధాబీ, దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులు!
- July 07, 2015
అబుధాబీ అధినేత, అధ్యక్షులు- హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఉపాధ్యక్షులు, యు. ఏ. ఈ. ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తమ విశేషాధికారాలను ఉపయోగించి, ఆగస్టు నెల అబుధాబీ మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్ ఉల్ ఫిత్ర్ కు ముందుగానే అంటే జులై 22 న వేతనాలివ్వవలసినదిగా ఆదేశించారు. హిజ్ హైనెస్ మొహమ్మద్ వారు- ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈద్ పర్వదినం సందర్భంగా వారి అవసరాల మేరకు వేతనాలు అందె లా వారి ఖాతాలో జమ చేయవలసిందిగా బ్యాంకులకు ఆదేశమిచ్చారని, తదనుగుణంగా ఆర్ధిక శాఖ కసరత్తును ప్రారంభించిందని దుబాయ్ ఆర్ధిక శాఖ డైరక్టర్ జనరల్ అబ్దుల్ రహ్మాన్ అల్ సలేహ్ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









